పెరుగులో కరివేపాకు వేసి జుట్టుకు పట్టిస్తే?

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (18:36 IST)
4
పెరుగులో కరివేపాకు వేసి మిక్సీ పట్టించి జుట్టుకు రాసి గంట తర్వాత కడిగేయాలి. దీంతో చుండ్రు సమస్య వుండదు. 
 
కొబ్బరినూనెలో కరివేపాకు, మెంతిపొడి, కోసిన ఉల్లి ముక్కలు కలిపి పది నిమిషాల పాటు ఉడికించి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి తలకు పట్టించి ఉదయం తలస్నానం చేస్తే జుట్టు నల్లబడుతుంది. 
 
కొబ్బరినూనెలో కరివేపాకు వేసి నల్లగా మారే వరకు మరిగించి వడపోసి రోజూ రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Woman : ముగ్గురిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకున్న మహిళ.. లక్షలు కొట్టేసి జంప్

TTD EO Anil Kumar Singhal: నెయ్యిలో కల్తీ ఆరోపణలు.. టీటీడీ ఈవో బదిలీ

Ambati Rambabu: అంబటి రాంబాబుపై 16 కేసులు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Tiger: తూర్పు గోదావరి జిల్లాలో మూడు ఆవులను చంపేసిన పులి.. ప్రజల్లో భయం

మైనర్ బాలిక దాలిస్తే ఇంట్లోనే గర్భస్రావం చేసిన తల్లిదండ్రులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో బరాబర్ ప్రేమిస్తా సినిమా ఉంటుంది .. చంద్రహాస్‌

ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా ఫహాద్ ఫాజిల్ తో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ షూటింగ్ స్టార్ట్

ఏగన్ హీరోగా హైకూ షూటింగ్ రోజే నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులు కైవసం

Naveen Chandra: మానసిక బలహీనతో షూటింగ్ లో దురుసుగా వ్యవహరించా : నవీన్ చంద్ర

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments