పెరుగులో కరివేపాకు వేసి జుట్టుకు పట్టిస్తే?

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (18:36 IST)
పెరుగులో కరివేపాకు వేసి మిక్సీ పట్టించి జుట్టుకు రాసి గంట తర్వాత కడిగేయాలి. దీంతో చుండ్రు సమస్య వుండదు. 
 
కొబ్బరినూనెలో కరివేపాకు, మెంతిపొడి, కోసిన ఉల్లి ముక్కలు కలిపి పది నిమిషాల పాటు ఉడికించి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి తలకు పట్టించి ఉదయం తలస్నానం చేస్తే జుట్టు నల్లబడుతుంది. 
 
కొబ్బరినూనెలో కరివేపాకు వేసి నల్లగా మారే వరకు మరిగించి వడపోసి రోజూ రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విద్యార్థినికి గర్భం చేసి అబార్షన్ చేయించిన ఉపాధ్యాయుడు.. ఎక్కడ?

మా తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారు : మంత్రి నాదెండ్ల మనోహర్

అమెరికాతో చర్చల విఫలం కావడానికి కారణం ఇదే : ఇరాన్

వచ్చే పుట్టినరోజు వచ్చే లోగా లేపేస్తాం ... జనసేన పార్టీ నేతకు వైకాపా హెచ్చరిక

ఇస్లామాబాద్ టాక్స్ : అమెరికా - ఇరాన్ శాంతి చర్చలు విఫలం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)

ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

బాలీవుడ్ ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి, రూ. 600 ఆసుపత్రి బిల్లు కట్టలేక అక్కడే మృతదేహం

Allari Naresh: నాకంటే నా వైఫ్ ఆయనకు ఫ్యాన్ : అల్లరి నరేష్

Mangli case: మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - వేణు ఊడుగుల

తర్వాతి కథనం
Show comments