శ్వాస సక్రమంగా వుండాలంటే.. పెరుగులో నెయ్యి కలిపి..

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (18:16 IST)
శ్వాస సక్రమంగా సాగాలంటే.. పెరుగులో నెయ్యి కలిపి రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే చలినుండి కాపాడుకోవడానికి కలకండలో నిమ్మకాయ పిండుకుని తాగాలని వారు చెప్తున్నారు. పగలంతా ఒకే చోట కూర్చుని పనిచేసేవారు ఉదయం వాకింగ్ చేయాలి.


శరీరంపై చెమట వున్నప్పుడే నీళ్ళుతాగడం, నీడన కూర్చుని ఎక్కువగా గాలి పీల్చడం వలన గుండె, తలలో నొప్పులు వస్తాయి. భోజనం చేసేటప్పుడు కాస్త మంచినీరు త్రాగండి. భోజనానంతరం నీళ్ళు ఎక్కువగా తాగకూడదు.
 
ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే యూరినల్ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. కాలిన గాయాల నుంచి ఉపశమనం పొందాలంటే.. ఉల్లిపాయతో మర్దన చేయాలి. ఆహారంలో రోజూ ఉల్లిని చేర్చుకుంటే.. గుండెజబ్బులు, ఆస్తమా, అలర్జీ, నిద్రలేమి వంటి సమస్యలు దరిచేరవు. 
 
వర్షాకాలం, శీతాకాలంలో వీలైనంత వరకు హోటల్ ఫుడ్ తీసుకోకుండా వుండటం మంచిది. 
చిన్నపిల్లలను వర్షంలో తడవకుండా చూసుకుంటే వారికి చర్మ వ్యాధులు సోకవు. 
వర్షంలో తడిస్తే తప్పకుండా వేడి నీటిలో స్నానం చేయండి. 
దోమలు లేకుండా చూసుకుంటే చాలామటుకు అనారోగ్యాలను దూరం చేసినట్టేని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైజాగ్ వైద్యుడు మత్తు ఇంజెక్షన్‌ వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.. ఎందుకని?

భోజ్‌పూర్‌లో యువకుడు ఎన్‌కౌంటర్.. ఐదుగురు పోలీస్ సిబ్బందిపై కేసు

సహజీవనం వద్దన్నారని ప్రియుడితో కలిసి తల్లిదండ్రులను అంతమొందిచిన కుమార్తె?

జూన్ 24, 2026 తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుంది..?

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments