Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున హెర్బల్ వాటర్‌ను తాగితే?

పరగడుపున హెర్బల్ టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తులసి, మందార ఆకులతో చేసిన హెర్బల్ వాటర్‌ను తాగితే ఆయుష్షును పెంచుకోవచ్చు. తులసీ, బిల్వం లేకుంటే గరిక ఈ మూడింటిలో ఏదైనా ఒకటి తీసుకుని

Webdunia
శనివారం, 22 జులై 2017 (14:42 IST)
పరగడుపున హెర్బల్ టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తులసి, మందార ఆకులతో చేసిన హెర్బల్ వాటర్‌ను తాగితే ఆయుష్షును పెంచుకోవచ్చు. తులసీ, బిల్వం లేకుంటే గరిక ఈ మూడింటిలో ఏదైనా ఒకటి తీసుకుని రాత్రి నిద్రించేందుకు ముందు ఒక లీటరు నీటిలో వేసి మూసి వుంటచాలి. మరుసటి రోజు ఆ నీటిని పరగడుపున తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
 
పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. శరీరంలో ఉష్ణ సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి. రక్తపోటు,డ మధుమేహాన్ని దూరం చేస్తాయి. లేత మామిడి ఆకులను ఎండబెట్టి పొడి చేసి.. వేడినీటిలో మరిగించి ఉదయం పరగడుపున తీసుకుంటే మధుమేహం నయం అవుతుంది. 
 
వేపపువ్వుల పొడిని వేడినీటిలో మరిగించి తీసుకుంటే అల్సర్, పేగు సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. ఐదారు తులసీ ఆకులతో శొంఠి, 2 లవంగాలు చేర్చి బాగా రుబ్బుకుని.. నుదుటిపై లేపనంలా వేస్తే.. తలనొప్పి మాయమవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

తర్వాతి కథనం
Show comments