Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం కడిగిన నీటితో ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:18 IST)
కొందరు తరచూ నోటి పూత సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు సరిగ్గా ఆహారం తీసుకోలేరు. సరిగ్గా మాట్లాడలేరు. దీనికి ప్రధాన కారణం వారు తీసుకునే ఆహారంలో మార్పులు చోటుచేసుకోవడమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు శరీరంలో విటమిన్ల లోపం, మానసికపరమైన ఒత్తిడి, నిద్రలేమి, కాఫీ, టీలు ఎక్కువగా సేవిస్తుండటంతో ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. 
 
నోటి పూత సమస్యను అధిగమించాలంటే ప్రతి రోజూ ఉదయం పరకడుపున ఉప్పు కలిపిన నీటిని నోట్లో వేసుకుని పుక్కిలించండి. నల్ల నువ్వులను దంచి ఉండలా చేసుకుని నోట్లో పెట్టుకుని రసం పీల్చి పిప్పిని ఉమ్మేయండి. బియ్యం కడిగిన నీటిలో చెంచా ఉసిరి రసం కలుపుకుని భోజనానికి ముందు సేవించండి. దీంతో మంచి ఫలితముంటుందంటున్నారు వైద్యులు. ఇలా చిట్కాలు పాటించడం వలన నోటిపూత నుండి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments