Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిన్నది జీర్ణం కాక సతమతం... వాంతి చేసుకోవాల్సిందే... కానీ ఎలా?

పసుపు పరమౌషధంగా వుపయోగపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది ఎదుర్కొంటుంది. కొన్నిటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. * పసుపు పొడి, అతి మధురం చూర్ణం సమంగా తీసుకుని, ఈ మిశ్రమానికి కొంచెం తేనె కలిపి మూడు గ్రాముల మోతాదుతో రోజుకు రెండు పూటలా తింటూ వుంటే దీర్ఘక

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (20:35 IST)
పసుపు పరమౌషధంగా వుపయోగపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది ఎదుర్కొంటుంది. కొన్నిటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం.
 
* పసుపు పొడి, అతి మధురం చూర్ణం సమంగా తీసుకుని, ఈ మిశ్రమానికి కొంచెం తేనె కలిపి మూడు గ్రాముల మోతాదుతో రోజుకు రెండు పూటలా తింటూ వుంటే దీర్ఘకాలంగా వేధిస్తున్న దగ్గు సమస్య తగ్గుతుంది.
 
* పసుపు, ధనియాలు, సుగంధిపాలు ఈ మూడు సమానంగా కలిపి కొంచెం నీళ్లు పోసి నూరి రాత్రిపూట ముఖానికి లేపనంగా వేసుకోవాలి. ఆ తర్వాత ఉదయమే గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.
 
* కొన్ని రకాల ఆహార పదార్థాలు లేదా మత్తు పదార్థాలు అతిగా తీసుకున్నప్పుడు అవి జీర్ణం కాక చాలా ఇబ్బందిపెడుతుంటాయి. ఆ పరిస్థితిలో వాతి చేసుకోవడం అవసరమవుతుంది. పసుపు చూర్ణం, గ్లాసుడు వేడి నీళ్లలో మూడు గ్రాముల పరిమాణంలో వేసి తాగితే కొద్దిసేపట్లోనే అజీర్ణకర పదార్థాలన్నీ వాంతి ద్వారా బయటకు వచ్చేసి ఉపశమనం కలుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments