Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యపు పిండిని పాలలో కలిపి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (11:55 IST)
పసిపిల్లలకు తల్లిపాలు చాలా ముఖ్యం. కానీ, కొన్ని కారణాల వలన తల్లిపాలు పిల్లలకు సరిపడవు. అందుకని అలానే వదిలేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. పసిపిల్లలకు తల్లిపాలు ఎంతకాలం ఇస్తే అంత మంచిది. పాలు అయిపోతే పోతపాలు పట్టొచ్చుకదాని అశ్రద్ద చేయకుండా తల్లిపాలు వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. 
 
1. బియ్యపు పిండిని పాలలో వేసి ఉడికించి రోజుకు మూడుపూట్ల జావగా తాగుతుంటే.. తల్లిపాలు వృద్ధి చెందుతాయి. 
 
2. రోజూ బొప్పాయి పండు తింటుంటే పాలు వృద్ధి చెందుతాయి. బొప్పాయి పండులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ప్రోటీన్స్ వంటివి అధికంగా ఉంటాయి. తరచు తల్లులు ఈ పండును తింటే.. ఫలితం ఉంటుంది.
 
3. పత్తి చెట్టువేళ్ళు, చెరుకు వేళ్ళు రెంటినీ మెత్తగా నూరి, చక్కని పేస్ట్‌లా చేసుకుని, ఒక చెంచా పేస్ట్‌ను గ్లాస్ పాలలో వేసి, నాలుగోవంతు మిగిలేలా కాచి, వడగట్టి తాగితే పాలు పెరుగుతాయి. 
 
4. బాలింత స్త్రీలు బ్రడ్, పాలు ఎక్కువ తీసుకుంటుంటే పాలు వృద్ధి చెందుతాయి.
 
5. గాలకోల్, గాలక్టోన్ అనే ఆయుర్వేద బిళ్ళలు రోజులో పూటకు రెండు చొప్పున వేసుకుంటూ.. శతావరెక్స్ అనే పొడిని పాలలో కలిపి తీసుకుంటే పాలు వృద్ధి చెందుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

తర్వాతి కథనం
Show comments