నల్లటి వలయాలు పోవాలంటే.. ఏం చేయాలి..?

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (10:32 IST)
చాలామంది చూడడానికి అందంగా కనిపిస్తారు. కానీ, కంటి కింద మాత్రం నల్లటి ఛారలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్య కారణంగా నలుగురిలో వెళ్ళాలంటే.. చాలా కష్టంగా ఉందని బాధపడుతుంటారు. కళ్ల కింది నల్లటి వలయాలు ముఖ సౌందర్యానికి ఇబ్బంది కలిగిస్తాయి. వాటిని ఎలా తొలగించాలో ఓసారి తెలుసుకుందాం..
 
కీరదోసలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా తయారుచేస్తాయి. కలబంద కూడా చర్మం డిహైడ్రేషన్‌కు లోనవకుండా చూస్తాయి. చర్మాన్ని చల్లగా ఉంచుతాయి. కీరదోస ముక్కులను పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌లో కొద్దిగా కలబంద గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాసుకుని 20 నిమిషాల తరువాత కడుక్కుంటే చర్మం మెరుస్తుంది.
 
కప్పు టమోటా గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగితే ఫలితం ఉంటుంది. టమోటాలో ఉండే లైకోపిన్ చర్మం మీది జిడ్డును తొలగిస్తుంది. ముఖ్యంగా కంటి కిందటి నల్లటి వలయాలను తొలగిస్తుంది. కనుక వారంలో రెండుమూడుసార్లు టమోటాతో ఇలా ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది.        

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బిల్ గేట్స్‌కి కొబ్బరి చట్నీ, కరకరలాడే అమరావతి పునుగులు

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ జియో పెవిలియన్‌ సందర్శన

ఉండవల్లి అరటితోటలో బిల్ గేట్స్.. స్వర్ణ ఆంధ్ర 2047 సూపర్ అంటూ కితాబు

చరిత్ర సృష్టించిన కరీంనగర్‌లో కాషాయ పార్టీ.. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్

మహిళలకు ఉచిత బస్సు.. మెట్రోకు ఆదాయం తగ్గుతోంది.. ప్రధాని మోదీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

తర్వాతి కథనం
Show comments