ఈ 3 చిట్కాలతో పాటిస్తే..?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (11:13 IST)
మహిళలు శరీర సౌందర్యాన్ని పెంపొందించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే అందంగానే కాకుండా ఆరోగ్యంగాను ఉంటారంటున్నారు నిపుణలు. దీంతో మీ శరీర రంగులో మార్పులు సంభవించి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
 
1. పొడిబారిన చర్మం కలవారు అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె, పెరుగును కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. చర్మం ముందుదానికన్నా మెరుగ్గా తయారవుతుంది. 
 
2. మీ ముఖం ఆయిలీ స్కిన్ అయితే విటమిన్ సి (పుల్లటి పండ్లు) కలిగిన పండ్ల గుజ్జును ముఖానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలుంటే వాటిని తొలగించేందుకు ఒక చెంచా పసుపును పాలలోకాని లేదా నీటిలోకాని కలిపి సేవించండి. దీంతో మీ ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. 
 
3. శరీరంలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటే పిగ్మెంటేషన్ లేదా చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు సేవిస్తుంటే ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా అమరావతి.. 28న మంత్రివర్గ సమావేశం

మీరు కాదు, మేము విధించే 5 షరతులు ఒప్పుకుంటే సరే, లేదంటే యుద్ధం ఆగదు: ఇరాన్

చంద్రబాబుకు భయపడొద్దు... జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత : వైఎస్ జగన్

పాల క్యానుల్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నారు, ఇంక ఏం దొరుకుతుంది అన్నాయ్ (video)

కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి జగన్ : మంత్రి గొట్టిపాటి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదు.. ఎక్కడపడితే అక్కడ తాకేవాడు.. మోనాలిసా

Charan: రామ్ చరణ్ క్షేమం - రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు- 27న గేమ్ గ్లింప్స్

యూత్ మూవీ తమిళంలో లాగే తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుంది - శ్రీ విష్ణు

చెన్నై లవ్ స్టోరీ ఆడియో హక్కులను సొంతం చేసుకున్న టీ సిరీస్ మ్యూజిక్ లేబుల్

కోట‌లోకి వెళ్లిన హీరో ఏం చేశాడు? ఊరిని కాపాడాడా? ఆసక్తిగా రాకాస ట్రైలర్

తర్వాతి కథనం
Show comments