శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి...?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (12:03 IST)
మనిషిని చూడగానే ఆకట్టుకునేది ముఖమే. అలాంటి ముఖచర్మం అందంగా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు బ్యూటీ నిపుణులు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారికి ఈ కింది చిట్కాలు ఎంతగానో సహాయపడుతాయి. మరి అవేంటో చూద్దాం..
 
1. శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే ముఖ చర్మంపై టాన్‌పోయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 
2. ఉల్లిరసంలో స్పూన్ ముల్తానీమట్టి, తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దాంతో ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
 
3. నిమ్మరసంలో ఆల్మండ్ ఆయిల్, సముద్రపు ఉప్పును కలిపి అందులో దూదిని ముంచి ముఖంపై గుండ్రంగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మంపై మృతకణాలు పోతాయి. దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
4. టమోటాలోని యాంటీఆక్సిడెంట్స్ గుణాలు ముడతల చర్మాన్ని తొలగిస్తాయి. రెండుపెద్ద టమోటాలను మెత్తటి గుజ్జులా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు పడవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుమార్తె పెళ్లి కోసం 30 మేకలు అమ్మిన తండ్రి, అవి లేవని మనస్థాపంతో ఆత్మహత్య

#GoogleBreaksGroundInVizag : ట్రెండింగ్‌లో వైజాగ్‌లో గూగుల్ ఏఐ డేటా సెంటర్

Telangana SSC Results: ఏప్రిల్ 29న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

ఇద్దరు కుమారులను హత్య చేశాడు.. ఆపై తండ్రి కూడా ఆత్మహత్య

అనంతపురం జిల్లాను వణికించిన హనీట్రాప్ క్రైమ్.. నలుగురు పోలీసులు సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamir Khan: సాయి పల్లవిని అత్యుత్తమ నటిగా అభివర్ణించిన అమీర్ ఖాన్

పెళ్లి చేసుకోకుండానే పిల్లల్నికంటాను : 'బాహుబలి కట్టప్ప' కుమార్తె

Vijay: జన నాయగన్.విజయ్ కు తిరుచెందూర్‌లో అపూర్వ ఆదరణ

Shruti Haasan: రామ్ చరణ్.. పెద్ది లో శ్రుతిహాసన్ ఐటెంసాంగ్ లుక్ ?

Faria Abdulla: సత్య’నుంచి ‘పెళ్లి చూపులు వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం : ఫరియా

తర్వాతి కథనం
Show comments