Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం మిశ్రమంలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. రాత్రివేళ బాదంపప్పులను నానబెట్టుకుని ఉదయాన్నే పొట్టుతీసి మెత్తగా రుబ్బకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలుపుకుని మ

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:36 IST)
చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. రాత్రివేళ బాదంపప్పులను నానబెట్టుకుని ఉదయాన్నే పొట్టుతీసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
ఇలా 15 రోజుల పాటు చేస్తే పాలలోని గుణాలు మురికిని తొలగించి చర్మాన్ని కాంతివంతగా మారుస్తాయి. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా పాల మీగడ, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారి మెుటిమలు తొలగిపోతాయి. 
 
రోజ్ వాటర్‌లో కొద్దిగా గ్లిజరిన్, నిమ్మరసం కలుపుకుని మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడపై గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. తద్వారా మెడ భాగం అందంగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే కూడా చర్మంపై గల ముడతలు పోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇచ్చిన సమాధానం : అమిత్ షా

Operation Sindoor: కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు- పవన్ కల్యాణ్ (video)

OperationSindoor: మోదీ, భారత సాయుధ దళాలను కొనియాడిన చంద్రబాబు

భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు నివారించేందుకు సిద్ధం : పాకిస్థాన్ శాంతిమంత్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments