పెరుగులో నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

పాలలో కొద్దిగా జెలటిన్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల తరువాత ఆ ప్యాక్‌ను తీసివేయాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవ

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (12:47 IST)
పాలలో కొద్దిగా జెలటిన్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల తరువాత ఆ ప్యాక్‌ను తీసివేయాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై నల్లటి వలయాలు తొలగిపోతాయి.
 
ఆపిల్ జ్యూస్‌లో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. బంగాళాదుంపను పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకుంటే నల్లటి వలయాలు, మెుటిమలు తొలగిపోతాయి. పెరుగులో కొద్దిగా గుడ్డు తెల్లసొన, ఆలివ్ నూనె, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 
 
ఇలా చేయడం వలన ముక్కుపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. నారింజ తొక్కలను పొడిలా చేసుకుని అందులో కొద్దిగా నీళ్ళను కలుపుకుని కంటి కింద రాసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కింద గల నల్లటి వలయాలు తొలగిపోతాయి.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments