తేనెతో ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (15:41 IST)
బొప్పాయి ఆరోగ్యానికి టానిక్‌లా ఉపయోగపడుతుంది. మరి అందానికి ఎలా పనిచేస్తుందో చూద్దాం.. బొప్పాయి గుజ్జులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెుటిమలు తొలగిపోయి తాజాగా మారుతుంది.
 
పాలలో కొద్దిగా చక్కెర, ఉప్పు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. బార్లీ గింజలను పొడిగా చేసుకుని అందులో నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన ముఖంపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
తేనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ అందానికి చాలా ఉపయోగపడుతాయి. అందువలన తేనెలో కొద్దిగా పాలు, ఉప్పు, వంటసోడా కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోయి తాజాగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

తర్వాతి కథనం
Show comments