పాలలో ముల్తానీ మట్టి చేర్చి..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (11:57 IST)
4
పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలలో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూటియన్ ఫాక్ట్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. చాలామందికి చిన్న వయస్సులోనే ముఖం ముడతలుగా మారుతుంది. దీని కారణంగా పదిమందిలో తిరగాలంటే కూడా చాలా కష్టంగా ఉందని బాధపడుతున్నారా.. వద్దు వద్దూ.. ఈ కింది చిట్కాలు పాటించండి... తప్పక ఫలితం ఉంటుంది.
 
1. పావుకప్పు పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారం రోజుల పాటు క్రమంగా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
 
2. పాలలోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మంపై గల మృతుకణాలను తొలగిస్తాయి. 2 స్పూన్ల పాలలో కొద్దిగా తేనె, ముల్తానీ మట్టీ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చాలు.
 
3. మీగడలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. గంట తరువాత ముఖాన్ని ఓ 5 నిమిషాల పాటు మర్దన చేసి ఆ తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే ముడతలు చర్మం పోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ను వేధించిన ఆ ఇద్దరు... తాళలేక ఆత్మహత్య

ఏపీలో కొత్త విమానాశ్రయాలు.. తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్‌పోర్టుపై అధ్యయనం

మీరు తప్పుకోండి, మీ భార్య ఫోటో మాత్రమే కావాలి: ట్రంప్ అసహనం

కర్ణాటక మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు రుతుక్రమ సెలవు.. 12 రోజులు వేతనంతో పాటు?

మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన విద్యార్థులు.. ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐదు సార్లు చుక్కెదురు- బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఐ బొమ్మ రవి

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

తర్వాతి కథనం
Show comments