Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లని నీరు, రోజ్ వాటర్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

కీరదోస మిశ్రమంలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కంటి కిందటి గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. గుడ్డుతెల్లసొనలో కొద్దిగా తేనెను క

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (12:20 IST)
కీరదోస మిశ్రమంలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కంటి కిందటి గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. గుడ్డుతెల్లసొనలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికా రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై ముడతలు రావు.
 
చల్లని నీటితో కొద్దిగా రోజ్ వాటర్, తేనె కలుపుకుని కంటి కింద రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే అలసటగా ఉన్న కళ్ళు కాస్త తాజాగా మారుతాయి. టీలో కొద్దిగా కీరదోస మిశ్రమాన్ని కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments