Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్తానిమట్టి-పుదీనా-పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (21:02 IST)
పుదీనాలో ఆరోగ్యకరమైన గుణాలున్నాయి.  పుదీనాలోని సౌందర్య గుణాలు చర్మాన్ని నునుపుగాను, కాంతివంతంగాను మారుస్తాయి. ముఖంపై బ్లాక్ హెడ్స్, మొటిమలలాంటి సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది. 
 
తయారు చేసుకోండిలా... తాజా పుదీనా ఆకులు 25గ్రాములు, ముల్తాని మట్టి ఒక టేబుల్ స్పూన్, తాజా పెరుగు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. పుదీనా ఆకులను గ్రైండ్ చేసి అందులో ముల్తాని మట్టి, పెరుగువేసి అరగంట సేవు నాననివ్వండి. అరగంట తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా చిలికినట్లు కలిపి ముఖానికి పేస్ట్‌లా ప్యాక్ వేయండి. 
 
మీరు వేసుకున్న ప్యాక్‌ను 15నిమిషాలవరకు ఉంచండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో మీ ముఖాన్ని కడిగేయండి. తదుపరి చల్లటినీటితోను కడగాలి. దీంతో మీ ముఖం నునుపుగాను, కాంతివంతంగాను తయారవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments