Webdunia - Bharat's app for daily news and videos

Install App

శెనగపిండిలో నిమ్మరసం కలిపి..?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (17:12 IST)
కాసేపు అలా బయటకి వెళ్లొస్తే చాలు.. శరీరంపై దుమ్మూధూళీ పేరుకుని చర్మం నల్లబడుతుంది. ఇలాంటి సమస్యను సింపుల్‌గా ఇంటి చిట్కాలతోనే వదిలించుకోవచ్చు. శెనగపిండితో నలుగు పెట్టుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
 
శెనగపిండిని ప్రతి రెండు రోజులకోసారి శరీరం మొత్తానికి పట్టించి రుద్దుతూ ఉంటే చర్మం తాజాగా మారుతుంది. శెనగపిండితో ఫేస్‌ప్యాక్‌ని కూడా తయారుచేయొచ్చు. రెండు చెంచాల శెనగపిండికి కొంచెం పసుపు, చెంచా పాలు, కాసిన్ని రోజ్‌ వాటర్ కలిపి ముఖానికి పట్టించాలి. బాగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు చాలామటుకూ తగ్గుతుంది. అలానే శెనగపిండిలో నిమ్మరసం, పెరుగు కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
 
శెనగపిండిలో కొద్దిగా చందనం, నిమ్మరసం కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంటపాటు అలానే ఉంచుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలరోజుల పాటు క్రమంగా చేస్తే ముఖచర్మం తెల్లగా మారుతుంది. దాంతోపాటు ముఖంపై నల్లని మచ్చలు కూడా పోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments