చుండ్రుకు చెక్ పెట్టే.. నిమ్మరసం..?

చాలామంది చుండ్రు సమస్యలతో బాధపడుతుంటారు. అందుకు రకరకాల షాంపూలు, మందులు వాడుతుంటారు. అయిన కూడా ఆ సమస్య తీరలేదని ఆందోళన చెందుతారు. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే ఎటువంటి చుండ్రు సమస్యలైన తొలగిపోతాయని

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:52 IST)
చాలామంది చుండ్రు సమస్యలతో బాధపడుతుంటారు. అందుకు రకరకాల షాంపూలు, మందులు వాడుతుంటారు. అయినా కూడా ఆ సమస్య తీరలేదని ఆందోళన చెందుతారు. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే ఎటువంటి చుండ్రు సమస్యలైన తొలగిపోతాయని బ్యూటీషన్లు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
నిమ్మరసాన్ని కొద్దిగా నీరు కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచుకుని ఆ తరువాతు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు క్రమంతప్పకుండా చేస్తే ఇక చుండ్రు అసలు రాదు.

కొంతమందికి జుట్టు పొడిబారి ఎక్కువగా రాలిపోతుంటుంది. అందుకు ఏం చేయాలంటే... అరటిపండు గుజ్జును తలకు రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచుగా నెలరోజుల పాటు చేయడం వలన మీకే తేడా తెలుస్తుంది. చాలామందికి పళ్ళు పసుపుపచ్చగా ఉంటాయి. అలాంటనప్పుడు అరటిపండు తొక్కను పళ్ళపై రుద్దుకుని బ్రష్ చేసుకుంటే తెలుపుగా మారుతాయి.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అజిత్ పవర్ విమాన ప్రమాద మృతి కేసులో క్రిమినల్ కుట్ర : బెంగుళూరులో జీరో ఎఫ్ఐఆర్

పవన్ సినిమాల్లో నటిస్తే అభ్యంతరం : హైకోర్టు ప్రశ్న

కుమార్తెకు సపోటా పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చిన తండ్రి.. ఏమైంది?

నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీకి ఎంతో మేలు.. పవన్ కల్యాణ్

ఖాళీ చేయాంటూ అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ కార్యాలయానికి నోటీసులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramchran: పుట్టినరోజు కు ముందు పెద్దికి గాయాలు - కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్ష

జక్కన్న చెక్కేశాడు.. వారణాసి కోసం కాశీ సెట్స్ అదుర్స్.. ఫోటోలు వైరల్

Dil Raju: బ్యాండ్ ఆర్టిస్ట్ కి గౌరవం తెచ్చేలా దేత్తడి ఉంటుంది : దిల్ రాజు

Sanjay Dutt: సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

తర్వాతి కథనం
Show comments