నిమ్మ తొక్కతో మర్దన చేస్తే..?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (14:42 IST)
మెుటిమల కారణంగా ముఖ సౌందర్యం పాడైపోతుంది. అంతేకాదు.. బయటకు వెళ్లాలంటే కూడా విసుగుగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలంటే.. ఏం దేవుడా అంటూ బాధపడుతుంటారు. అందుకు ఇంట్లోని ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాల పొందవచ్చును. అవేంటో పరిశీలిద్దాం..
 
1. వేపాకులను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే మెుటిమలు తొలగిపోతాయి. దాంతో ముఖం తాజాగా మారుతుంది. 
 
2. పుదీనా ఆకులను నూనె వేయించి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పసుపు, కలబంద గుజ్జు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెుటిమలు రావు. 
 
3. చందనంలో రోజ్ వాటర్ కలిపి చర్మానికి రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా 15 రోజుల వాటు చేస్తే మెుటిమ సమస్య పోతుంది. 
 
4. తులసి ఆకుల రసాన్ని టమోటాల రసంలో కలుపుకుని మొటిమలకు పూస్తే ఫలితం ఉంటుంది. ముఖంపై నిమ్మకాయ చెక్కతో రుద్దితే మొటిమల నుండి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kerala: కేరళ ప్రభుత్వ ఆస్పత్రిలో 43 ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్

పచ్చటి కుటుంబంలో చిచ్చుపెట్టిన నాటు కోడికూర... ఎక్కడ?

Official: తెలంగాణలో జనసేన-టీడీపీల మధ్య పొత్తు లేదు..

ప్రియుడిపై మోజు... బీమా సొమ్ము కోసం భర్తను చంపేసిన భార్య

హైదరాబాద్‌కు రావొద్దంటే.. రాహుల్‌‌కు దక్షిణాదిలో ఏంపని? పవన్ కళ్యాణ్ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: సింగ్ గీతం కథ 30ఏళ్ళనాడు కీరవాణి ద్వారా విన్నా : ఎస్.ఎస్. రాజమౌళి

Balakrishna: బాలకృష్ణ పుట్టినరోజున NBK111 టీజర్‌ చూస్తూ ఆనందించిన కుటుంబసభ్యులు

'మీరే నా సర్వస్వం..' - భారతీరాజా మృతిపై నటి రాధిక ఎమోషనల్ పోస్ట్

లక్షలకు లక్షలు పారితోషికం తీసుకున్న వరలక్ష్మి ప్రమోషన్‌కు డుమ్మా కొట్టారు.. (Video)

కర్మ ఎవరినీ వదలదు—వరలక్ష్మిని కూడా : దర్శకుడు సంజీవ్ మెగోటి

తర్వాతి కథనం
Show comments