Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల మీగడ, రోజ్‌వాటర్‌‌తో మసాజ్ చేస్తే..?

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (09:44 IST)
అర నిమ్మ చెక్కపై చక్కెర చల్లి మోచేతులు, మెడ చుట్టూ, చేతులపై మెత్తగా రుద్దండి. దీంతో చర్మంపై నల్లటి మచ్చలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. 
 
ముందుగా పచ్చి బంగాళాదుంపను ఒలిచి, దంచుకోండి. ఆ తర్వాత నల్లబారుతున్న చర్మంపై రుద్దండి. మీ చర్మం మృదువుగానూ, శుభ్రంగానూ ఉంటుంది. 
 
పాల మీగడ, రోజ్‌వాటర్ కలిపి చేతులతో చర్మంపై మసాజ్ చేయండి. ఇది చర్మకాంతిని ఇనుమడింపజేస్తుంది. 
 
పాలు, తేనెను కలిపి మెడభాగంలో, చేతులు, కాళ్లకు మాలిష్ చేయండి. దీంతో చర్మం మృదువుగా తయారవుతుంది.
 
బొప్పాయిపండు గుజ్జును మీరు ఫేస్‌ప్యాక్‌లా వాడుకోవచ్చు. అలాగే చర్మంపై రుద్దితే అందులోనున్న మురికి మటుమాయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

తర్వాతి కథనం
Show comments