Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిగడ్డల రసంలో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

ఉల్లిగడ్డల రసం సౌందర్యానికి కూడా పనిచేస్తుంది. ఉల్లిగడ్డ రసాన్ని తీసుకుని అందులో ఆలివ్ నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి మర్దన చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమలు రాకుండా ఉంటాయి. ఉల్ల

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (11:55 IST)
ఉల్లిగడ్డల రసం సౌందర్యానికి కూడా పనిచేస్తుంది. ఉల్లిగడ్డ రసాన్ని తీసుకుని అందులో ఆలివ్ నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి మర్దన చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమలు రాకుండా ఉంటాయి. ఉల్లిగడ్డలను ముక్కలుగా కట్ చేసుకుని వాటిని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి.
 
ప్రతిరోజూ ఇలా చేయడం వలన ముడతలు చర్మం కాస్తా తాజాగా మారుతుంది. ఉల్లిగడ్డ రసంలో పెరుగును, లావెండర్ నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఉల్లిగడ్డల రసంలో కొద్దిగా శెనగపిండి, పచ్చిపాలను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి. వారానికి రెండె సార్లు ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments