Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు వృద్ధులకు టాటా ఎయిర్ ఇండియా షాక్!

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (19:37 IST)
టాటా యాజమాన్య గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా విద్యార్థులకు, వృద్ధులకు షాకిచ్చింది. ఎకానమీ తరగతిలో విద్యార్థులు, వయోవృద్ధులకు బేసిక్ పేపై గతంలో 50 శాతం రాయితీ ఇస్తుండగా, దాన్ని 25 శాతానికి తగ్గించింది. అంటే ఇక నుంచి 25 శాతం మాత్రమే రాయితీ ఇవ్వనుంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా వెబ్‌‍సైట్‌లో వెల్లడించింది. 
 
ఇది సెప్టెంబరు 29వ తేదీ తర్వాత కొనుగోలు చేసే అన్ని టిక్కెట్లపై వర్తిస్తుందని పేర్కొంది. అదేసమయంలో ఈ రాయితీని తగ్గించడాన్ని టాటా యాజమాన్యం సమర్థించుకుంది. 
 
డిస్కౌంట్ రాయితీపై 25 శాతం కోత విధించినప్పటికీ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లు అందిస్తున్న దానికి ఇది రెండు రెట్లు అధికంగానే ఉందని స్పష్టం చేసింది. మార్కెట్‌లో పరిస్థితులు అనుగుణంగా టికెట్ ధరలను రేషనలైజ్ చేయాలని నిర్ణయించినట్టు వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments