Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం క్యాష్ బ్యాష్‌ను నమ్మి.. రూ.95వేలు కోల్పోయిన వ్యక్తి

సెల్వి
శనివారం, 20 జనవరి 2024 (09:47 IST)
పేటీఎం క్యాష్ బ్యాష్‌ను నమ్మి బెంగళూరు వ్యక్తి మోసపోయాడు. బెంగళూరు హోసపాళ్య ప్రాంతంలోని మసాలా దినుసుల దుకాణం యజమాని సురేష్ ఎం అనే 49 ఏళ్ల వ్యక్తి తనకు రూ. 95,000లను పోగొట్టుకున్నాడు. 
 
డిజిటల్ చెల్లింపు యాప్‌లో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను యాక్టివేట్ చేసే నెపంతో తన ఫోన్‌ను హ్యాక్ చేశాడని సురేష్ తెలిపాడు. రెండు గంటల్లో యాక్టివేట్ అవుతుందని చెప్పి వెళ్లిపోయాడు.

కొంత సమయం తర్వాత, నా ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదని గమనించాను.నేను ఫోన్‌ని దగ్గర్లోని మొబైల్ సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లాను. మొబైల్ డేటా ఆన్ చేయగానే సురేష్‌‌ ఖాతా నుంచి రూ.95వేల డెబిట్ అయ్యిందని.. అప్పుడే మోసపోయానని వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments