Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2019 : క్లీన్ బ్యాంకింగ్ మా లక్ష్యం.. 2022లో నవభారత్ నిర్మాణం.. విత్తమంత్రి

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:26 IST)
కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ లోక్‌సభలో 2019-20 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్లీన్ బ్యాంకింగ్ తమ లక్ష్యమన్నారు. తమ హయాంలో రూ.3 లక్షల కోట్ల మొండి బాకీలను వసూలు చేసినట్టు చెప్పారు. 2022లో నవభారాతాన్ని నిర్మించబోతున్నట్టు చెప్పారు. 
 
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రేటు 10 శాతంగా దాటితే, తమ పాలనలో ఇది కేవలం 4.6 శాతంగా ఉందన్నారు. డిసెంబరు నెలలో 2.19 శాతంగా ఉందని గుర్తుచేశారు. సహకార సమాఖ్య వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు తగిన నిధులు ఇస్తామన్నారు. జీఎస్టీతో సహా ఇతర పన్నుల్లో సంస్కరణలపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. 
 
దేశంలోని బ్యాంకుల నిజస్థితిని దేశం ముందుంచాలని భారతీయ రిజర్వు బ్యాంకును కోరినట్టు చెప్పారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించామని, దీనివల్ల విద్యా రంగంలో 2 లక్షల సీట్లు పెరుగుతాయని చెప్పారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొచ్చామ్నారు. దివాళా చట్టం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేసినట్టు చెప్పారు. గ్రామ సడక్ యోజన ద్వారా రోడ్ నిర్మాణం మూడు రెట్లు పెరిగిందని, ఫలితంగా మారుమూల ప్రాంతాలకు సైతం బసులు వెళ్ళగలుగుతున్నాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments