Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ బాదుడు... వచ్చే మార్చి నాటికి సబ్సీడీ ఎత్తివేత

చమురు కంపెనీలు మళ్లీ వంట గ్యాస్ ధరను పెంచాయి. వచ్చే యేడాది మార్చి నాటికి రాయితీలను పూర్తిగా తొలగించేందుకు వీలుగా ప్రతి నెలా కొంతమేర ధరలు పెంచుతూ వెళ్లాలని గత యేడాది కేంద్రం నిర్ణయించింది.

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (11:50 IST)
చమురు కంపెనీలు మళ్లీ వంట గ్యాస్ ధరను పెంచాయి. వచ్చే యేడాది మార్చి నాటికి రాయితీలను పూర్తిగా తొలగించేందుకు వీలుగా ప్రతి నెలా కొంతమేర ధరలు పెంచుతూ వెళ్లాలని గత యేడాది కేంద్రం నిర్ణయించింది. దీన్ని ఓ అవకాశంగా తీసుకున్న చమురు కంపెనీలు గత యేడాది కాలంలో ఇప్పటివరకు 19 సార్లు వంట గ్యాస్ ధరను పెంచాయి. 
 
తాజాగా, సబ్సిడీ సిలిండర్‌ ఒక్కింటికి రూ.4.50 పెంచారు. ఈ పెంపుదలతో ధర రూ.495.69కు పెరిగింది. నాన్‌-సబ్సిడీ సిలిండర్‌ ధరను రూ.93 పెంచగా రూ.742కు చేరింది. ఇలా ధరలు పెంచడం ఇది 19వ సారి. గత ఏడాది జూన్‌లో 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.419.18గా ఉంది. అంటే ఇప్పటికి రూ.76.51 పెరిగింది. ఇక నాన్‌-సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర గత అక్టోబరులో రూ.50 పెంచారు. దాంతో రూ.649కి చేరింది. తాజా పెంపుతో రూ.742 అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments