Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్లు ఆలస్యంగా నడిస్తే... జీఎంలకు ప్రమోషన్లు కట్ : రైల్వే మంత్రి పియూష్

దేశంలోని రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించే వార్తను కేంద్ర రైల్వే శాఖా మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ఇకపై రైళ్లు ఆలస్యంగా వస్తే సంబంధిత స్టేషన్ సిబ్బందిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు.

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (11:15 IST)
దేశంలోని రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించే వార్తను కేంద్ర రైల్వే శాఖా మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ఇకపై రైళ్లు ఆలస్యంగా వస్తే సంబంధిత స్టేషన్ సిబ్బందిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు.
 
దేశంలోని చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. కొన్ని ఒకరోజు ఆలస్యంగా నడుస్తుంటాయి. మరికొన్ని రైళ్లు ఎపుడు వస్తాయో కూడా స్టేషన్ మేనేజర్ చెప్పలేని పరిస్థితి ఉంది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రైల్వే అధికారులపై రైల్వే మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన రైల్వే శాఖ ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, సరైన సమయానికి రైళ్లు నడపి రైల్వేశాఖ చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈనెలాఖరులోపు పరిస్థితిని చక్కదిద్దాలని లేనిపక్షంలో రైల్వే స్టేషన్ల జీఎంలకు ప్రమోషన్లు ఇవ్వమని, కఠిన చర్యలకు వెనకాడబోమని గోయల్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments