Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారిగా పెరిగిన ప్రయాణికుల రద్దీ - చార్జీల్లో 3 రెట్లు పెంపుదల

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (08:19 IST)
దేశంలో పండగ సీజన్ మొదలైంది. ముఖ్యంగా, క్రిస్మస్, కొత్త సంపత్సరం, సంక్రాంతి పండగలు వరుసగా రానున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ సొంతూళ్లకు వెళ్లేందుకు క్యూకడుతున్నారు. ఈ కారణంగా విమానాశ్రయాల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతూ ప్రయాణ చార్జీలను పెంచేస్తున్నాయి. 
 
ముఖ్యంగా, దక్షిణాదిలో ఈ ప్రయాణం చార్జీలను విమానయాన సంస్థలు అమాంతం పెంచేశాయి. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు, తూత్తుకుడి ప్రాంతాలకు వెళ్లే విమానాల్లో రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణ చార్జీలను కూడా మూడు రెట్లు పెరిగింది. గతంలో వెబ్‌సైట్లలో ఉన్న ధరలతో పోల్చితే ఆ సంస్థలు వసూలు చేస్తున్న ప్రయాణ చార్జీలు అధికంగా ఉన్నాయి. 
 
చెన్నై తూత్తుకుడిల మధ్య ప్రయాణ చార్జీ గతంలో రూ.3,500గా ఉంటే ప్రస్తుతం ఈ టిక్కెట్ ధర రూ.10,500 నుంచి రూ.12 వేలకు చేరింది. అలలాగే, చెన్నై నుంచి తిరువనంతపురానికి రూ.4 వేలు చార్జీ ఉండగా, ఇపుడు ఇది రూ.9 వేలకు చేరింది. చెన్నై నుంచి కొచ్చిన్‌కు రూ.3500 ఉండగా, ఇపుడు ఇది రూ.9500కు పంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments