Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన బంగారం ధరలు: రూ.200 పెరిగింది..

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (10:11 IST)
బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం 45,200గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.200 పెరిగింది. నగరంలో ఒక్క గ్రాము బంగారం ధర రూ.4,520 పలుకుతోంది. ఇక కేజీ బంగారం రూ.45,11,000కి లభిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో రూ.49,310గా ఉంది. నిన్నటిలో పోల్చితే రూ.210 పెరిగింది. నగరంలో ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రేటు రూ.4,931 పలుకుతోంది. 
 
స్వచ్ఛమైన బంగారం కేజీ ధర రూ.49,21,00,00గా ఉంది.  తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో ధరలు ఒకేలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 45,450గా ఉంది. ముంబైలో 47,250, న్యూఢిల్లీలో 47,350, కోల్‌కతాలో 47,650, బెంగళూరులో 45,200, కేరళలో 45,220గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments