Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్‌పై రూ.8 డ్యూటీ తగ్గించారు.. రూ.8 రహదారి సెస్సు విధించారు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో తన మాటలగారడితో మరోమారు దేశ ప్రజలను మోసం చేశారు. దేశంలో పెట్రోల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో సర్వత్రా విమర్శలు వెల్ల

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (14:37 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో తన మాటలగారడితో మరోమారు దేశ ప్రజలను మోసం చేశారు. దేశంలో పెట్రోల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలను తగ్గిస్తున్నట్టు విత్తమంత్రి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 
 
అంటే, 'పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు 2 రూపాయల బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గిస్తున్నాం. మరో రూ.6 అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని తొలగిస్తున్నాం' అంటూ ప్రకటన చేశారు. దీంతో పెట్రో ధరలు తగ్గుతాయని, కాస్తయినా ఊరట లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఇంతలోనే అసలు లోగుట్టు బయటపడింది. అదేసమయంలో రహదారి సెస్సును కొత్తగా ప్రవేశపెట్టారు. ఫలితంగా లీటరుకు రూ.8 చొప్పున 'రహదారి సెస్సు' విధించింది. అంటే ఆ తగ్గింపులు, ఈ పెంపుతో లెక్క సమానం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments