Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిలియన్ మార్కు దాటిన జీఎస్టీ వసూళ్లు

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (14:33 IST)
పండగ సీజన్‌ పుణ్యమాని జీఎస్టీ వసూళ్లు రెట్టింపయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. పండుగ సీజన్ కావడంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో పన్ను వసూళ్లు కూడా పెరిగాయి. దీంతో జీఎస్టీ వసూళ్లు ట్రిలియన్ మార్క్‌ను అధిగమించాయి. 
 
గత నెల కంటే అక్టోబరు నెలలో 6.64 శాతం వసూళ్లు పెరిగి రూ.లక్షా 700 కోట్లకు చేరాయి. సీజీఎస్‌టీ రూ.16 వేల 464 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్‌టీ రూ.22 వేల 826 కోట్లుగా నమోదైంది. 
 
ఇక, ఐజీఎస్టీ వసూళ్లు రూ.53 వేల 419 కోట్లు. ఇందులో ఎగుమతుల ద్వారా రూ.26 వేల 908 కోట్లు, సెస్‌ రూపంలో రూ.8,000 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాదిలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం ఇది రెండోసారి. ఏప్రిల్‌లో కూడా లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments