Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.70 నుంచి రూ.300లకు పెరగనున్న పెట్రోల్ ధరలు..?

సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నెలకుంటే.. దాని ప్రభావం క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడుతుందని.. దీంతో లీటర్ పెట్రోల్ రూ.300లకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొ

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (11:48 IST)
సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నెలకుంటే.. దాని ప్రభావం క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడుతుందని.. దీంతో లీటర్ పెట్రోల్ రూ.300లకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే దాని ప్రభావం క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడుతుందని.. ప్రధానంగా రెండు దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే భారతీయ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇంధన మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
ఇంకా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్‌లో ప్రస్తుతం రూ.70 రూపాయలకు దొరుకుతున్న లీటర్ పెట్రోల్ ధర రూ.300లకు పెరిగే అవకాశం వుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అక్కడితో ఆగిపోతే ప్రశాంతంగా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments