భారతీయ రైల్వే కీలక నిర్ణయం: బోగీలను అద్దెకు ఇస్తారట!

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (21:23 IST)
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోగీలను అద్దెకు ఇచ్చే వినూత్న ప్రాజెక్టును ప్రారంభించింది. ఆసక్తి గల ప్రైవేట్​ సంస్థలు లేదా వ్యక్తులు బోగీలను అద్దెకు తీసుకొని నిర్వహించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కొత్త విధానంపై ఆసక్తిగల వారికి వారి అభిరుచికి తగ్గట్లు బోగీలను తీర్చిదిద్ది అద్దెకు ఇస్తారు. లేదంటే శాశ్వతంగానూ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తారు. 
 
బోగీ లీజు కాలపరిమితి అయిదేళ్ల పాటు ఉంటుంది. లీజు వ్యవధి పూర్తయిన తర్వాత దాన్ని జీవితకాలం వరకు పొడిగించుకోవచ్చు. రూట్లు, టారిఫ్​ నిర్ణయాధికారం మాత్రం అద్దెకు తీసుకున్న వారికే ఉంటుంది. ఈ బోగీలను సాంస్కృతిక, మతపరమైన, ఇతర పర్యాటక సర్క్యూట్ రైళ్లుగా నడపొచ్చని రైల్వేశాఖ తెలిపింది. తద్వారా రైలు ఆధారిత పర్యాటకాన్ని మరింత విస్తరించవచ్చని అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments