Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’.. ఐఆర్‌సీటీసీ కొత్త విధానం

భారతీయ రైల్వే కేటరింగ్‌, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) త్వరలోనే రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి సరికొత్త వెసులుబాటును ప్రజలకు కల్పించనుంది. ‘‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’(బై నౌ-పే లేటర్

Webdunia
బుధవారం, 31 మే 2017 (10:22 IST)
భారతీయ రైల్వే కేటరింగ్‌, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) త్వరలోనే రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి సరికొత్త వెసులుబాటును ప్రజలకు కల్పించనుంది. ‘‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’(బై నౌ-పే లేటర్‌) అంటూ సులువుగా రైలు టిక్కెట్లు కొనుక్కునే వసతిని అందుబాటులోకి ప్రవేశపెట్టనుంది. 
 
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ముందుగా రైల్వే టిక్కెట్లు రిజర్వు చేసుకోవచ్చు. డబ్బును 14 రోజుల్లోగా చెల్లించుకోవచ్చు. ముంబైకి చెందిన ‘ఈ-పే లేటర్‌’ భాగస్వామ్యంతో ఈ వసతిని ప్రజలకు చేరువ చేయనుంది. అయితే, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా రైలు టిక్కెట్లను బుక్‌ చేసుకునేవారు ముందుగా తమ ‘ఆధార్‌’, ‘పాన్‌’ కార్డు నంబరు వంటి మౌలిక వివరాలను సమర్పించాలి. ఆ తర్వాత ఈ కొత్త విధానానికి ఆ వెబ్‌సైట్ అనుమతి లభిస్తుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments