Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో 2018 ప్లాన్, ఎయిర్‌టెల్-వోడాఫోన్ దిమ్మతిరిగే ప్లాన్... వివరాలు...

జియో మరోసారి ప్రత్యర్థి టెలికం సంస్థలైన ఎయిర్ టెల్, వోడాఫోన్ దిమ్మతిరిగేలా కొత్త ప్లాన్లతో ముందుకు రాబోతోంది. ఇప్పటివరకూ రూ. 199తో 28 రోజుల వ్యాలిడిటీతో ఇచ్చే 28 జిబి డేటాను కేవలం రూ. 149కే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అలాగే మిగిలిన టారిఫ్ లలో కూడా భ

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (11:05 IST)
జియో మరోసారి ప్రత్యర్థి టెలికం సంస్థలైన ఎయిర్ టెల్, వోడాఫోన్ దిమ్మతిరిగేలా కొత్త ప్లాన్లతో ముందుకు రాబోతోంది. ఇప్పటివరకూ రూ. 199తో 28 రోజుల వ్యాలిడిటీతో ఇచ్చే 28 జిబి డేటాను కేవలం రూ. 149కే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అలాగే మిగిలిన టారిఫ్ లలో కూడా భారీ స్థాయిలో మార్పులు చేసి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
ఇంతకుముందు రూ. 399కి 70 రోజుల వ్యాలిడిటీతో ఇచ్చే ప్యాక్ ను రూ. 349కే ఇవ్వనున్నది. అలాగే రూ. 499 ని రూ. 449కే ఇవ్వబోతోంది. కాగా ఎయిర్ టెల్ ఇప్పటికే రూ. 448కే 82 రోజుల వ్యాలిడీటితో ప్యాక్ ఇస్తోంది. అలాగే రూ. 509కే 91 రోజుల వ్యాలిడీతో మరో ప్యాక్ ఇస్తోంది. వొడాఫోన్ కూడా రూ. 458తో 70 రోజులకు, రూ. 509తో 91 రోజులకు ఇస్తోంది. మరి జియో ప్రవేశపెట్టబోయే కొత్త ప్లాన్లతో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఏం చేస్తాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments