Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో 'హుజూర్'... 25 నెలల్లో 250 మిలియన్ల సబ్ స్క్రైబర్లు...

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (20:44 IST)
ఇంటర్నెట్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, టీవీ, వీడియో.. ఇలా ఒకటేమిటి అన్ని సౌకర్యాలను అత్యంత స్వల్ప ధరలకే అందిస్తూ భారతదేశంలో సంచలనం సృష్టిస్తున్న జియో కేవలం 25 నెలల్లో ఏకంగా 250 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకుని మెరుపు వేగంతో దూసుకు వెళుతోంది. జియో అందిస్తున్న సౌకర్యాలకు వినియోగదారుల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కనెక్టివిటీ కూడా ఎలాంటి అవాంతరాలు లేకపోవడంతో వారి ఫస్ట్ చాయిస్ జియో అవుతోంది.
 
ఇకపోతే... జియో తన రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో డేటా వినియోగం రికార్డు స్థాయిలో 771 కోట్ల జిబికి చేరుకున్నదనీ, నెలకు ఒక్కో వినియోగదారుడు సగటున 11 జిబి వినియోగించుకున్నాడనీ తెలియజేశారు. ఈ వినియోగం రోజురోజుకీ పెరుగుతూ వెళ్తున్నట్లు తెలియజేశారు. మొత్తం 1100 నగరాల్లో ఎఫ్.టి.టి.హెచ్ కోసం రిజిస్ట్రేషన్లు చాలా బలంగా వున్నట్లు ప్రకటించారు. మొత్తమ్మీద జియో దేశంలో సంచలనాలకు పెట్టిందిపేరుగా ముందుకు వెళుతూ తనకు తానే సాటిగా దూసుకువెళుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments