Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి లావా బ్లేజ్ వచ్చేసింది.. ధర ఎంతంటే...

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (12:41 IST)
దేశీ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి లావా బ్లేజ్ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్ అందుబాటులోకి వచ్చింది. లావా బ్లేజ్ మీడియాటెక్ హెలియో జి37 ఎస్ఓసీ పేరుతో వచ్చిన ఈ ఫోన్ 40 ర్యామ్, 64 జీవీ ఇంటెగ్రల్ స్టోరేజ్‌తో వీడుదల చేశారు. 
 
ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా ఆవిష్కరించిన ఇది బడ్జెట్ ఫోన్‌గా అభివర్ణిస్తున్నారు. లావా బ్లేజ్ ప్రో ధర కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఉంది. ప్రధానంగా యువకులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈఫోన్‌ను 50 ఎంపీ మైన్ లెన్స్‌తోపాటు మీడియాటెక్ ప్రాసెసర్‌తో ప్రవేశపెట్టారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కొనసాగుతున్నారు.
 
లావా బ్లేజ్ ప్రో స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల నాట్చ్ హెచ్.డి. డిస్ప్లే, 90 హెచ్.జడ్ రీఫ్రెష్ రేట్, 256 జీబీ మైక్రో ఎస్డీ కార్డు. ఆండ్రాయిడ్ 12తో ఇది పనిచేలా చేశారు. ఈ ఫోను ధర రూ.10499గా ఖరారు చేయగా ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రీటైల్ షాపులలో అందుబాటులో ఉంచారు. ఈ ఫోన్ గ్లాస్ గ్రీన్, గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ, గ్లాస్ గోల్డ్ రంగుల్లో లభ్యంకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments