Webdunia - Bharat's app for daily news and videos

Install App

#ElectionResults2019.. స్టాక్ మార్కెట్ జోరు.. నిఫ్టీ రికార్డు..

Webdunia
గురువారం, 23 మే 2019 (10:32 IST)
దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది.  గురువారం స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకుపోతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రికార్డు స్థాయిలో రాకెట్ వేగంలో ముందుకు పోతున్నాయి. 
 
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ 300 స్థానాల్లో ఆధిక్యంతో ముందుకు దూసుకుపోతున్న వేళ.. సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 791 పాయింట్లతో రికార్డు సృష్టించింది. 791 పాయింట్లతో సెన్సెక్స్ 39,901 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
అలాగే నిఫ్టీ కూడా 231 పాయింట్లతో 11,968 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్ సెక్టార్ల షేర్లు లాభదాయకంగా ట్రేడ్ కావడంతో మొట్టమొదటి సారిగా నిఫ్టీ 31వేల మార్కును నమోదు చేసుకుంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, లార్సెన్ అండ్ టర్బో, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ల్యాండ్ బ్యాంక్ వంటి సంస్థలు లాభాలను నమోదు చేసుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments