Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాన్యులపై గుదిబండ.. మళ్లీ పెరగనున్న సిలిండర్ ధరలు

Webdunia
శనివారం, 7 మే 2022 (10:45 IST)
సామాన్యులకు షాకింగ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఇది షాకిచ్చే న్యూస్. గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరగనున్నాయి. 
 
ఈ సంవత్సరం జనవరి నుండి చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ ధర మొత్తం రూ.200 పైగా పెరిగింది. తాజాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 50 రూపాయలు పెంచేశాయి చమురు కంపెనీలు. 
 
తాజాగా పెరిగిన ధరలతో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 1052 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమలు లోకి వచ్చాయి. 
 
ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎల్‌పీసీ సిలిండర్ ధరలు పెంచడం సామాన్యులపై మరో భారం మోపినట్లయింది. 
 
చివరిసారిగా, ఈ ఏడాది మార్చి 22న ఆయిల్ కంపెనీలు గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరను రూ.50 మేర పెంచాయి. దాదాపు నెలన్నర రోజుల తర్వాత మరోసారి ధరలను పెంచాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments