సిద్స్‌ ఫార్మ్‌ కోసం శక్తివంతమైన డెలివరీ భాగస్వాములుగా మారిన మిల్క్‌ ‘ఉమెన్‌’

Webdunia
మంగళవారం, 3 మే 2022 (19:43 IST)
మహిళా కార్మిక శక్తిని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ ఇప్పుడు తమ మొదటి బ్యాచ్‌ మహిళా డెలివరీ పార్టనర్స్‌ను నియమించింది.

 
ఈ సందర్భంగా సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ, ‘‘మా మహిళా ఉద్యోగుల నుంచి మేము అతి గొప్ప పురోగతిని చూశాము. మా సంస్థను మరింత అనుకూలమైన, లింగసమానత్వం కలిగిన సంస్ధగా మలుస్తామనే మా వాగ్దానం నెరవేర్చడంలో మరో ముందడుగు’’అని అన్నారు

 
ఆయనే మాట్లాడుతూ, ‘‘శ్రామిక శక్తి పరంగా మహిళలు ఎప్పుడూ ముందే ఉంటారు. వారి శక్తిని గుర్తించడం ద్వారా మరింత మంది వినియోగదారుల చెంతకు మేము చేరగలుగుతున్నాము. అదే సమయంలో ఉదయమే డెలివరీలను సైతం చేయగలుగుతున్నాము. కేవలం మగవారు మాత్రమే పాల డెలివరీ చేయగలరనే భావనను మేము పోగొట్టడంతో పాటుగా మిల్క్‌ మెన్‌ అనే పదాన్ని సవాల్‌ చేస్తున్నాం’’ అని అన్నారు.

 
సిద్స్‌ ఫార్మ్‌ ఇప్పుడు  ఈ మహిళా డెలివరీ పార్టనర్స్‌ బృందంలో సభ్యుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. మొదటి గ్రూప్‌లో ఏడుగురు మహిళా సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్యను త్వరలోనే 50కు పెంచనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments