Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ ఎగుమతులు రెట్టింపు.. మోటారోలా

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (13:34 IST)
మోటరోలా వచ్చే ఏడాది నుంచి భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులను రెట్టింపు చేయాలని యోచిస్తోంది. దీనిపై మోటరోలా ఆసియా-పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ మణి మాట్లాడుతూ, ఉత్తర అమెరికాలో భారతీయ సరుకులను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు. 
 
ఉత్తర అమెరికా భారతదేశం నుండి మా ప్రాథమిక ఎగుమతి మార్కెట్ అని తెలిపారు. ప్రస్తుతం తాము 20-25 శాతం ఉత్తర అమెరికాకు ఎగుమతి చేస్తున్నాము. ఈ ఎగుమతి శాతాన్ని ప్రతి సంవత్సరం పెంచాలనుకుంటున్నామని చెప్పారు. 
 
వచ్చే ఏడాది 2024లో మా ఎగుమతులను రెట్టింపు చేయాలని సర్వం సిద్ధం చేస్తున్నట్లు మణి చెప్పుకొచ్చారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో, అక్టోబర్ వరకు సంస్థ 800,000 స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే ఎగుమతి చేసింది. వచ్చే ఏడాదిని ఈ ఎగుమతిని రెట్టింపు చేస్తామని మణి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments