Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై రైల్వే స్టేషన్లలో ఆస్పత్రులు.. రూ.1కే చికిత్స.. రైల్వే శాఖ ప్రకటన

రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు చౌక ధరలో చికిత్స అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలతో పాటు భద్రత వసతులను అభివృద్ధి చేసేందుకు సదరు శాఖ పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలి

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (13:53 IST)
రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు చౌక ధరలో చికిత్స అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలతో పాటు భద్రత వసతులను అభివృద్ధి చేసేందుకు సదరు శాఖ పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రైల్వే ప్రయాణీకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్లలో చౌక ధరకే చికిత్స అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 
 
ఇందుకోసం రైల్వే స్టేషన్లలో వైద్యశాలల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో తూర్పు రైల్వేకు చెందిన పది రైల్వే స్టేషన్లలో తొలి విడతగా క్లినిక్స్‌ను ఆరంభించనుంది. వీటికి ''వన్ రుపీ క్లినిక్'' అనే పేరు కూడా పెట్టేసింది. ఈ వైద్యశాలలకు వెళ్ళే ప్రయాణీకుల వద్ద చికిత్సకు అనంతరం రూపాయిని మాత్రమే ఫీజుగా తీసుకుంటారు. ఈ మాసాంతంలోపు ఈ సేవలు ప్రారంభం అవుతాయని, తొలి వన్ రుపీ క్లినిక్ గట్కోపర్ రైల్వే స్టేషన్లో ప్రారంభమవుతుందని రైల్వే శాఖ వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments