Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాప్‌కార్న్‌పై జీఎస్టీ పిడుగు పడింది... నవ్వుకుంటున్న జనం.. మండిపడుతున్న ప్రజలు

సెల్వి
ఆదివారం, 22 డిశెంబరు 2024 (19:05 IST)
పాప్‌కార్న్‌పై జీఎస్టీ పిడుగు పడింది. పాప్‌కార్న్‌పై మూడు రకాల జీఎస్టీ శ్లాబ్‌లు విధించడం సంచలనం రేపింది. దీంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. నిర్మలమ్మ వడ్డనతో కన్సూమర్లు, సినీ ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
2030 నాటికి 12 శాతం కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్‌ ఉంది. ఆ సమయానికి పాప్‌కార్న్ ఇండస్ట్రీ మార్కెట్‌  రూ. 2,572 కోట్లకు చేరకుంటుంది అన్నది అంచనా. ఎందుకంటే పాప్‌కార్న్‌పై మూడు రకాల జీఎస్టీని విధించింది కేంద్రం. 
 
ప్యాకెట్‌లో లేని పాప్‌కార్న్‌పై 5 శాతం జీఎస్టీ విధించారు. ప్యాకెట్‌లో వచ్చే, లేబుల్‌తో కూడిన పాప్‌కార్న్‌పై 12 శాతం GST విధించారు. పంచదారతో కలిపి తయారు చేసిన పాప్‌కార్న్‌ను 18 శాతం పన్ను శ్లాబ్‌లో ఉంచారు. పాప్‌కార్న్‌ను రుచికి అనుగుణంగా వివిధ శ్లాబ్‌లలో ఉంచింది కౌన్సిల్. 
 
వంద రూపాయల పాప్‌ కార్నర్‌కి 18శాతం జీఎస్టీ యాడ్‌ చేస్తే, అది వినియోగదారుడికి చేరేసరికి 120 అవుతుంది. సామాన్యులు తినే పాప్‌కార్న్‌పై జీఎస్టీ రేట్లు పెంచడం ఏంటంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments