Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఇండియాలోనే కార్లకు క్రాష్ టెస్ట్ : నితిత్ గడ్కరీ

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (14:58 IST)
భారత ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. భారత్‌లో తయారయ్యే కార్లకు ఇక్కడే క్రాష్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా కార్లను క్రాషఅ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్ సీఏపీ టెస్టింగ్ కోసం పంపాల్సిన అవసరం ఇకపై ఉండదని, త్వరలోనే ఎన్ సీఏసీ కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌నే ఎన్ సీఏసీగా పిలుస్తుమంటారు. కొత్త కార్లకు సంబంధించిన సామర్థ్య పరీక్షలు నిర్వహించి రేటింగ్ ఇవ్వడం ఎన్ సీఏపీ విధి. భారత్ ఎన్ సీఏపీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఆయన శుక్రవారం వెల్లడించారు. 
 
'భారత్ ఎన్ సీఏపీ ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌‌నకు ఇప్పుడే ఆమోదం తెలిపాను. క్రాష్ పరీక్షల్లో చూపించిన పనితీరు ఆధారంగా వాహనాలకు రేటింగ్‌లు ఇస్తాం. స్టార్ రేటింగ్‌ల ఆధారంగా కస్టమర్లు సురక్షితమైన కారును ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. దీంతో సురక్షితమైన కార్లను తయారు చేసే విషయంలో కంపెనీల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించినట్టు అవుతుంది అని ఆయన అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments