Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనదారులకు పెట్రోల్ మంట.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (10:09 IST)
వాహనదారులకు మరోసారి పెట్రో మంట తగిలింది. లీటర్ పెట్రోల్‌పై 80 పైసలు, లీటర్ డీజిల్ పై 80 పైసలు పెంచుతూ దేశంలో ఉన్న చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
వారం రోజుల్లో నాలుగో సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గడిచిన 5 రోజుల్లో 4 సార్లు ధరలు పెరగగా.. లీటర్ పెట్రోల్ ధరపై రూ. 3.20 వరకు పెరిగింది. 
 
కాగా తాజా ధర ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.71 కు చేరుకుంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 98.30 కి చేరింది.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.56 కి చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 99.54కు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments