Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు-రూ.110.63గా..?

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:19 IST)
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం నాడు మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. కొన్ని చోట్ల లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110 దాటుతుంది. విజయవాడలో పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.110.63 గా ఉంది. పెట్రోల్‌ ధర ఈరోజు రూ.0.24 పైసలు పెరిగింది. డీజిల్‌ ధర రూ.0.31 పైసలు పెరిగి రూ.103.05కు చేరింది. గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. 
 
ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెట్రోల్‌ ధరలు తగ్గలేదు. పైగా సెస్‌ రూపంలో కేంద్రం పన్నులను పెంచుతోంది. మోడీ ప్రభుత్వం దసరా కానుకగా గ్యాస్‌ ధరను రూ.25 పెంచిందని... అలాగే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా రోజూ పెంచుతున్నారని సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments