Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పేలుతున్న జోకులు, మీమ్స్

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (10:28 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల్లో 80 పైసలు గరిష్టంగా పెరిగిన ఇంధన ధరలు బుధవారం సెంచరీ కొట్టాయి. దేశ రాజధాని డిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100.21కు చేరుకుంది. మొత్తంగా లీటరు పెట్రోల్‌పై రూ.4.80 వరకు ధర పెరిగింది. పెట్రోల్‌తో పాటు డీజిల్ రేట్లు కూడా భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో లీటరు డీజిల్ రేటు రూ.90.77 నుంచి రూ.91.47 పెరిగింది.
 
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిల్లో ధరలు మండుతున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఏకంగా లీటరు పెట్రోల్ ధర రూ.113.61, లీటరు డీజిల్ ధర రూ.99.84కు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంపై నెటిజన్లు చేస్తోన్న జోకులు సోషల్ మీడియాలో పేలుతున్నాయి.
 
కోహ్లి కంటే ముందే పెట్రోల్ సెంచరీ కొట్టిందంటూ ఒక యూజర్ ట్వీట్ చేశాడు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం సామాన్యుని చెంపలు వాయిస్తుందంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు. ఇలా ఇంధన ధరలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments