Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన కర్ణాటక పోలింగ్... మళ్లీ మొదలైన పెట్రో బాదుడు.. ఒకేసారి...

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే పెట్రో బాదుడు మొదలైంది. గత కొన్ని రోజులుగా రోజువారీ ధరల సమీక్షకు దూరంగా ఉన్న చమురు కంపెనీలు.. ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఏకంగా 20 రోజుల బాదుడును

Webdunia
సోమవారం, 14 మే 2018 (10:36 IST)
కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే పెట్రో బాదుడు మొదలైంది. గత కొన్ని రోజులుగా రోజువారీ ధరల సమీక్షకు దూరంగా ఉన్న చమురు కంపెనీలు.. ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఏకంగా 20 రోజుల బాదుడును ఒకేసారి బాదేశాయి. కర్ణాటక పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. ఆదివారం రాత్రి నుంచి ధరలు పెరగటం మొదలుపెట్టాయి.
 
పెట్రోల్‌పై 20 పైసలు, డీజిల్‌పై 18 పైసల చొప్పున పెంచాయి. ఈ లెక్కన హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.79.25, డీజిల్ రూ.71.90పైసలకు చేరుకుంది. ఆయా ప్రాంతాలను బట్టి 2, 3 పైసలు అటూ ఇటుగా ఈ ధర ఉంది. ప్రస్తుత ధరల పెంపుదల చూస్తుంటే.. మరో 48 గంటల్లోనే లీటర్ పెట్రోల్ రూ.80 చేరుకున్నా పెద్దగా ఆశ్చరపడాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
పైగా, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. తగ్గుదల ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments