Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం, చిన్న ఉల్లిపాయలు రేట్లకు రెక్కలు.. రూ.140 వరకు..

Webdunia
గురువారం, 30 నవంబరు 2023 (19:39 IST)
తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు నిత్యావసరాలకు వినియోగించే కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. గత వారాలతో పోలిస్తే ఈ వారం ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
 
ముఖ్యంగా అల్లం, చిన్న ఉల్లిపాయలు కిలో 130 నుంచి 140 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. గత నెలలో కిలో చిన్న ఉల్లి 80 రూపాయలకు విక్రయించగా, ప్రస్తుతం 130 రూపాయలకు విక్రయిస్తున్నారు.

బెల్లం కిలో రూ.130 వరకు విక్రయిస్తున్నారు. వరుస వర్షాల కారణంగా రానున్న రోజుల్లో కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments