Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసోం పంట పండింది... ముకేష్ అంబానీ ఏం చేస్తున్నారో తెలుసా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ శనివారం నాడు అసోం రాష్ట్రానికి తీపి కబురు చెప్పారు. అసోం రాష్ట్రంలో వచ్చే మూడేళ్ల కాలంలో రూ. 2500 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు చెప్పారు. రిటైల్ మార్కెట్

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (18:09 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ శనివారం నాడు అసోం రాష్ట్రానికి తీపి కబురు చెప్పారు. అసోం రాష్ట్రంలో వచ్చే మూడేళ్ల కాలంలో రూ. 2500 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు చెప్పారు. రిటైల్ మార్కెట్, పెట్రోలియం, పర్యాటకం, క్రీడలు.. తదితర విభాగాల్లో పెట్టనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రంలో కనీసం 80 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018 సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. అసోంలో ప్రస్తుతం వున్న 27 పెట్రోలు డిపోలతో పాటు ఆ సంఖ్యను 165కి పెంచబోతున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments