Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు తీసుకోండి.. పెట్టుబడులు పెట్టుకోండి.. ఎస్.బి.ఐ

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (12:10 IST)
అప్పులు తీసుకోండి.. పెట్టుబడులు పెట్టుకోండి అని భారతీయ స్టేట్ బ్యాంకు ఛైర్మన్ రజ్నీశ్ కుమార్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అప్పు తీసుకోండి.. ఆపై పెట్టుబడులు పెట్టుకోండి అని అన్నారు. 
 
బ్యాంకుల వద్ద నిధులకు కొదువే లేదని, వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా మరిన్ని బ్యాంకులు ఆర్థికంగా పరిపుష్ఠం కానున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే బ్యాంకుల వద్ద రుణాలు పొంది, ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమకు సూచించారు. దీనివల్ల రుణ పరపతి పెరుగుతుందని సలహా ఇచ్చారు. 
 
ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని అందుకోవాలంటే భారీగా పెట్టుబడులు అవసరం. నేడు బ్యాంకింగ్ క్రెడిట్ పరిమాణం రూ.96 లక్షల కోట్లుగా ఉన్నది. 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ సాధనకు ఈ పరిమాణం రెట్టింపు కావాల్సిన అవసరం ఉంది అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments