Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమహా ఎంటీ-09 బైక్ వచ్చేస్తోంది

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (17:56 IST)
యమహా మోటర్ వెహికల్ సంస్థ భారతీయ మార్కెట్‌లోకి సరికొత్త ఎంటీ-09 బైక్‌ని గురువారం విడుదల చేసింది. ఈ మోడల్ ధర రూ.10.55 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ). పాత మోడల్‌తో పోల్చితే దీని ధర రూ.16,000 ఎక్కువగా ఉంది. యమహా కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. త్వరలోనే డెలివరీ మొదలుపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. 
 
847 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇన్‌లైన్‌ త్రీ సిలిండర్‌ ఇంజన్‌‌ని కలిగిన ఈ బైక్‌లో 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌, ట్విన్‌పాడ్‌ ఎల్‌ఈడీ లాంప్స్ వంటి సదుపాయాలను అమర్చారు. బైక్ డిజైన్ మాత్రం ఇంతకు ముందు ఉన్నట్లుగానే ఉంటుందని, అయితే సరికొత్త రంగుల్లో ఇది లభిస్తుందని కంపెనీ తెలిపింది. బైక్ బరువు సుమారు 193 కిలోలు ఉండగా, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 14 లీటర్లు ఉండడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments